ఆంధ్రప్రదేశ్

andhra pradesh

దారుణం : యువకుడిని కత్తితో పొడిచి చంపిన దుండగులు

By

Published : May 8, 2020, 4:57 PM IST

Updated : May 8, 2020, 5:39 PM IST

యువకుడిని కత్తితో పొడిచి చంపిన దుండగులు
యువకుడిని కత్తితో పొడిచి చంపిన దుండగులు

16:53 May 08

యువకుడిని కత్తితో పొడిచి చంపిన దుండగులు

ప్రకాశం జిల్లా చీరాల మండలం తోటవారిపాలెంలో దారుణం జరిగింది. కృపానగర్ వద్ద దినేశ్‌ అనే యువకుడిని దుండగులు కత్తితో పొడిచి చంపారు. మృతుడు చీరాల హారీస్‌పేట యువకుడిగా గుర్తించారు. 

ఇదీ చదవండి :రూ.కోటి పరిహారం వెంటనే విడుదల చేయండి: సీఎం


 

Last Updated : May 8, 2020, 5:39 PM IST

ABOUT THE AUTHOR

...view details