ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో పసుపు కొనుగోలు కేంద్రాన్ని స్థానిక ఎమ్మెల్యే అన్నా రాంబాబు ప్రారంభించారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరతో పంటను కొనుగోలు చేసి రైతులకు మేలు చేయాలని కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు సూచించారు. రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని మంచి మద్దతు ధర పొందాలని కోరారు.
గిద్దలూరులో పసుపు కొనుగోలు కేంద్రం ప్రారంభం - పసుపు కొనుగోలు కేంద్రం ప్రారంభం వార్తలు
ఎమ్మెల్యే అన్నా రాంబాబు.. గిద్దలూరులోని వ్యవసాయ మార్కెట్ లో పసుపు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. రైతులంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
![గిద్దలూరులో పసుపు కొనుగోలు కేంద్రం ప్రారంభం yellow buying center opened](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7457930-211-7457930-1591175463605.jpg)
గిద్దలూరులో పసుపు కొనుగోలు కేంద్రం ప్రారంభం