ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాష్ట్రాభివృద్ధి వైఎస్‌ జగన్​తోనే సాధ్యం: దగ్గుబాటి

రాష్ట్రాభివృద్ధి జగన్​తోనే సాధ్యమని ప్రకాశం జిల్లా పర్చూరు వైకాపా అభ్యర్థి దగ్గుబాటి వెంకటేశ్వరరావు అన్నారు. నియోజకవర్గంలోని చినగంజాం, సోపిరాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

By

Published : Mar 31, 2019, 8:31 AM IST

దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఎన్నికల ప్రచారం

దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఎన్నికల ప్రచారం
రాష్ట్రాభివృద్ధి జగన్​తోనే సాధ్యమని ప్రకాశం జిల్లా పర్చూరు వైకాపా అభ్యర్థి దగ్గుబాటి వెంకటేశ్వరరావు అన్నారు. నియోజకవర్గంలోని చినగంజాం, సోపిరాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. చినగంజాంలో అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం రోడ్​షో నిర్వహించారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో తనను గెలిపించాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details