ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరోనా నుంచి కాపాడాలంటూ మహిళల ప్రత్యేక పూజలు

ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్ 19 మహమ్మారి నుంచి కాపాడాలంటూ మహిళలు మహాలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు.

By

Published : Apr 25, 2020, 11:46 AM IST

prakasam district
ప్రత్యేక పూజలు చేస్తున్న మహిళలు

ప్రకాశం జిల్లా జే.పంగులూరులో మహిళలు మహాలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి కరోనా నుంచి కాపాడాలని వేడుకుంటున్నారు. రావినూతల గ్రామంలో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావటంతో పలు గ్రామాల ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇలాంటి తరుణంలో మహిళలు మహాలక్ష్మి అమ్మవారి మీద భారం వేసి పూజలు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details