ఆంధ్రప్రదేశ్

andhra pradesh

లాక్​డౌన్ నిబంధనల ఉల్లంఘన... 40 వాహనాలు సీజ్

By

Published : Apr 22, 2020, 10:50 AM IST

కరోనా నేపథ్యంలో ప్రభుత్వం ప్రకటించిన లాక్​డౌన్ నిబంధనలు ఉల్లంఘించి రోడ్లపై తిరుగుతన్న వాహన చోదకులపై ప్రకాశం జిల్లా చీరాల పోలీసులు కొరడా ఝుళిపించారు. 40 వాహనాలు సీజ్ చేసి.. కేసులు నమోదు చేశారు.

లాక్​డౌన్ నిబంధనలు ఉల్లంఘన
లాక్​డౌన్ నిబంధనలు ఉల్లంఘన

లాక్​డౌన్ నిబంధనలు ఉల్లంఘించి రోడ్లపై తిరుగుతన్న వాహనదారులపై ప్రకాశం జిల్లా చీరాల పోలీసులు కొరడా ఝుళిపించారు. 40 వాహనాలు సీజ్ చేశారు. వాటి యజమానులపై కేసులు నమోదు చేశారు. అనవసరంగా రోడ్లపైకి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. లాక్​డౌన్ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలని సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే కేసులు నమోదు చేస్తామన్నారు.

ABOUT THE AUTHOR

...view details