ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పూటుగా తాగి యువకుల వీరంగం... జనంలో భయం భయం... - మార్కాపురం రోడ్డు దుకాణం వద్ద యువకులు ఘర్షణ

ఇద్దరు యువకులు మద్యం మత్తులో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు.ఈ ఘటన ప్రకాశం జిల్లా పొదిలి వద్ద చోటు చేసుకుంది.

మద్యం మత్తులో...ఇద్దరు యువకుల మధ్య ఘర్షణ

By

Published : Oct 12, 2019, 9:33 AM IST

Updated : Oct 12, 2019, 1:24 PM IST

మద్యం మత్తులో...ఇద్దరు యువకుల మధ్య ఘర్షణ

ప్రకాశం జిల్లా పొదిలిలో ప్రభుత్వ వైన్ షాప్ ఆవరణలో తాగుబోతులు వీరంగం సృష్టించారు. మార్కాపురం రోడ్డు దుకాణం వద్ద మద్యం తాగటానికి వచ్చిన యువకుల మధ్య మాటమాట పెరిగి దాడి చేసుకున్నారు. చుట్టుపక్కల వారు వారి చేష్టలను గమనిస్తూ ఉండిపోయారు.

Last Updated : Oct 12, 2019, 1:24 PM IST

ABOUT THE AUTHOR

...view details