ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం అయ్యపరాజుపాలెంలోని రమాదేవి అనే మహిళ ఇంట్లో జరిగిన దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. రమాదేవి సొంత బంధువే దొంగతనానికి పాల్పడినట్లు పోలీసులు తేల్చారు. కేసు వివరాలను ఒంగోలు డీఎస్పీ ప్రసాద్ వివరించారు. చీమకుర్తి బస్టాండ్ వద్ద అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. నిందితురాలి నుంచి రూ.2లక్షల 40 వేలు విలువచేసే 8 సవర్ల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
దొంగతనం కేసును ఛేదించిన పోలీసులు.. బంధువే దొంగ - ప్రకాశం జిల్లాలో దొంగతనం వార్తలు
ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలంలో జరిగిన దొంగతనం కేసును పోలీసులు చేధించారు. నిందితురాలి వద్ద నుంచి రూ. 2లక్షల 40 వేలు విలువచేసే 8 సవర్ల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
![దొంగతనం కేసును ఛేదించిన పోలీసులు.. బంధువే దొంగ theft at prakasam district and cops arrest the theif at prakasam](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5289490-526-5289490-1575631545778.jpg)
ప్రకాశంలో దొంగతనం చేసిన వ్యక్తిని పట్టుకున్న పోలీసులు
ప్రకాశంలో దొంగతనం చేసిన వ్యక్తిని పట్టుకున్న పోలీసులు
ఇదీ చదవండి: ప్రకాశం జిల్లాలో పోలీసుల నిర్బంధ తనిఖీలు