ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గిద్దలూరులో కిక్కిరిసిన వీధులు - గిద్దలూరులో ప్రజల రద్దీ

ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో సంక్రాంతి పండుగ సందర్భంగా వీధులన్నీ రద్దీగా మారాయి. మెయిన్ బజార్, పొట్టి శ్రీరాములు సెంటర్, ఆంటీ హోటల్ వీధులన్నీ జనంతో కిటకిటలాడాయి. ట్రాఫిక్​తో జనాలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వస్త్ర, పాదరక్షలు, బంగారు దుకాణాలు జనాలతో కిక్కిరిశాయి.

The streets were crowded during the Sankranti festival in Giddalur town of Prakasam district.
గిద్దలూరులో ప్రజలతో కిక్కిరిసిన వీధులు

By

Published : Jan 13, 2020, 5:51 PM IST

..

గిద్దలూరులో కిక్కిరిసిన వీధులు

ABOUT THE AUTHOR

...view details