ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తెదేపా ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులు పంపిణీ - ongole tdp leaders vegetables distribution news in telugu

ఒంగోలు పేర్నమెట్ట పరిధిలోని అరుణోదయ కాలనీ వాసులకు తెదేపా ఆధ్వర్యంలో బియ్యం, కూరగాయలు పంపిణీ చేశారు. సుమారు 400 కుటుంబాలకు ఇంటింటికి తిరిగి కూరగాయలు అందజేశారు.

తెదేపా ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులు పంపిణీ
తెదేపా ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులు పంపిణీ

By

Published : May 5, 2020, 9:43 PM IST

లాక్​డౌన్​ సందర్భంగా నిరుపేదలకు దాతలు నిత్యావసర సరకుల పంపిణీ కార్యక్రమం సాగుతుంది. ప్రకాశం జిల్లా ఒంగోలు పేర్నమెట్ట పరిధిలో అరుణోదయ కాలనీ వాసులకు తెదేపా ఆధ్వర్యంలో బియ్యం, కూరగాయలు పంపిణీ చేశారు. ఇంటింటికి వెళ్లీ సుమారు 400 కుటుంబాలకు సరకులు అందజేశారు. స్థానిక తెదేపా నాయకులు మహేష్‌, గోవింద్‌, మురళి తదితరుల ఆధ్వర్యంలో కార్యక్రమం చేపట్టారు.

ఇదీ చూడండి:ఎంపీ దాతృత్వం.. మత్స్యకారులకు సరకుల పంపిణీ

ABOUT THE AUTHOR

...view details