ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

4 వేల కుటుంబాలకు తెదేపా నిత్యావసరాల పంపిణీ - ప్రకాశం జిల్లాలో లాక్​డౌన్​

ఎమ్మెల్యే గొట్టిపారి రవి పిలుపు మేరకు తెలుగుదేశం శ్రేణులు ఎక్కడికక్కడ నిత్యావసరాలు పంపిణీ చేస్తున్నారు.

tdp leaders help to poor
నిత్యావసరాలు పంపిణీ చేస్తున్న తేదేపా సభ్యుల

By

Published : May 1, 2020, 10:28 AM IST

ప్రకాశం జిల్లా అద్దంకి మండలం కుందుర్తిలో తెదేపా సభ్యులు కుందుర్తి, మామిళ్లపల్లి, పరిటాల వారి పాలెం గ్రామంలో నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. సుమారు 4 వేల కుటుంబాలకు బియ్యం, కూరగాయలు, పండ్లు అందించారు. పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్​ పిలుపు మేరకు ఈ కార్యక్రమం నిర్వహించినట్లు సభ్యులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details