ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గాయత్రి వార్షిక యజ్ఞం సందర్భంగా విగ్రహాల ప్రతిష్ఠ - Statues of god Anjaneya Swami and god nagendhra swami Reputation in prakasham district

ప్రకాశం జిల్లా కొరిశపాడులోని పంచముఖ శ్రీ గాయత్రీ దేవి వార్షిక యజ్ఞం సందర్భంగా... దేవస్థానం వద్ద అభయాంజనేయ, పంచ నాగేంద్రుని విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అమ్మవారి యజ్ఞంతోపాటు స్వామి వార్ల దర్శనానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలి వచ్చారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Statues of god  Anjaneya Swami and god  nagendhra swami Reputation in prakasham district
ప్రకాశం జిల్లాలో విగ్రహల ప్రతిష్ఠ..తరలి వచ్చిన భక్తులు

By

Published : Dec 15, 2019, 9:22 PM IST

ప్రకాశం జిల్లాలో విగ్రహల ప్రతిష్ఠ..తరలి వచ్చిన భక్తులు

ఇదీ చదవండీ:

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details