ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jun 5, 2020, 2:41 PM IST

ETV Bharat / state

అంకమ్మ తల్లి దేవాలయం ప్రథమ వార్షికోత్సవం

ప్రకాశం జిల్లా మార్టూరు మండలం ద్రోణాదులలో శ్రీ అంకమ్మతల్లి దేవాలయం నిర్మించి సంవత్సరం గడిచింది. ఈ నేపథ్యంలో ఆలయ అర్చకులు పూజాది కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. లాక్​డౌన్​ కారణం చేత ఇతరులెవ్వరూ రానీయకుండా భౌతిక దూరం పాటిస్తూ అర్చకులే పూజలు చేశారు.

sri ankammatalli temple first anniversary celebrations done by priests in martur mandal
శ్రీ అంకమ్మ తల్లి దేవాలయం ప్రథమ వార్షికోత్సవ పూజలు

ప్రకాశం జిల్లా మార్టూరు మండలం ద్రోణాదులలో శ్రీ అంకమ్మ తల్లి దేవత ఆలయం ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రస్తుతం కరోనా మహమ్మారి కారణంగా రాష్ట్రంలో నెలకొన్న లాక్​డౌన్​ పరిస్థితుల నేపథ్యంలో అమ్మవారికి జరుపవలసిన అన్ని పూజాది కార్యక్రమాలును శాస్త్రోత్తంగా జరిపారు. లాక్​డౌన్​ నిబంధనలు, భౌతికదూరం పాటిస్తూ ఆలయంలో అర్చకులే పూజలు నిర్వహించారు.

ABOUT THE AUTHOR

...view details