ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శానిటైజర్​ తాగి మృతి చెందిన కుటుంబాలకు ఎమ్మెల్యే ఆర్థిక సాయం - కురిచేడు తాజా వార్తలు

కురిచేడులో శానిటైజర్​ తాగి మృతి చెందిన కుటుంబాలను ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్​ పరామర్శించారు. సోమవారం బాధితుల ఒక్కో కుటుంబానికి రూ. 25 వేల చొప్పున ఆర్థిక సహాయం అందించారు.

sanitizer drunk and died people families given 25 thousand rupees by kurichedu mla
శానిటైజర్​ తాగి మృతి చెందిన కుటుంబాలకు నగదు అందిస్తున్న స్థానిక ప్రజా ప్రతినిధులు

By

Published : Aug 4, 2020, 8:53 PM IST

ప్రకాశం జిల్లా కురిచేడులో శానిటైజర్​ తాగి మృతి చెందిన కుటుంబాలకు ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్​ తన వంతు సాయం చేశారు. ఒక్కో కుటుంబానికి రూ.25 వేల చొప్పున మొత్తం రూ. 3.25 లక్షలు అందించారు. మత్తుకు బానిసైన వారిని గుర్తించి మెరుగైన వైద్యం అందిస్తామని తెలిపారు. ఈ నగదును స్థానిక ప్రజా ప్రతినిధుల చేత అందజేశారు. కార్యక్రమంలో వైకాపా నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details