ప్రకాశం జిల్లా తిమ్మాయపాలెం గ్రామ శివారులోని పెట్రోల్ బంకు సమీపంలో కారు, ద్విచక్ర వాహనం ఢీకొన్నాయి. ఈ ఘటనలో ద్విచక్ర వాహనదారులు అక్కడికక్కడే మరణించాడు. మృతుడు విప్పర్లవారిపాలేనికి చెందిన రాజుగా పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం అద్దంకి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కారు, ద్విచక్ర వాహనం ఢీ.. ఒకరు మృతి - అద్దంకి మండలం రోడ్డు ప్రమాదాలు
ప్రకాశం జిల్లా అద్దంకి మండలం తిమ్మాయపాలెం గ్రామ శివారులో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు.
రోడ్డు ప్రమాదం