ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కారు, ద్విచక్ర వాహనం ఢీ.. ఒకరు మృతి - అద్దంకి మండలం రోడ్డు ప్రమాదాలు

ప్రకాశం జిల్లా అద్దంకి మండలం తిమ్మాయపాలెం గ్రామ శివారులో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు.

road accident
రోడ్డు ప్రమాదం

By

Published : Apr 15, 2021, 10:42 AM IST

ప్రకాశం జిల్లా తిమ్మాయపాలెం గ్రామ శివారులోని పెట్రోల్ బంకు సమీపంలో కారు, ద్విచక్ర వాహనం ఢీకొన్నాయి. ఈ ఘటనలో ద్విచక్ర వాహనదారులు అక్కడికక్కడే మరణించాడు. మృతుడు విప్పర్లవారిపాలేనికి చెందిన రాజుగా పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం అద్దంకి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details