ప్రకాశం జిల్లా కొరిసపాడు మండలం మేదరమెట్ల వద్ద జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. లారీ క్లీనర్గా పని చేసే వ్యక్తి బహిర్భూమికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతుడు తెలంగాణలోని ఖమ్మం జిల్లా కల్లూరు గ్రామ వాసిగా గుర్తించారు. ఈ ఘటన పై మేదరమెట్ల పోలీసులు కేసు నమోదు చేేసి దర్యాప్తు చేస్తున్నారు.
గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి - కొరిసపాడులో రోడ్డు ప్రమాదం
గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ప్రకాశం జిల్లా కొరిసపాడు మండలంలో జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
![గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9353204-235-9353204-1603959791391.jpg)
గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి