ప్రకాశం జిల్లా పొదిలి బాప్టిస్ట్పాలెం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను.. ఆయిల్ ట్యాంకర్ ఢీకొట్టిన ఘటనలో 20 మందికి గాయాలయ్యయి. కూలీ పనుల కోసం ఆటోలో వెళ్తుండగా ప్రమాదం ఈ ప్రమాదం సంభవించింది. సమీప పొలాల్లోకి వెళ్లి ఆయిల్ ట్యాంకర్ బోల్తాపడింది.
accident: ఆటోను ఢీ కొన్న ఆయిల్ ట్యాంకర్..20 మంది కూలీలకు గాయాలు - prakasham district road accident
కూలీ పనుల కోసం వెళ్తుండగా ప్రకాశం జిల్లా బాప్టిస్ట్పాలెం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను.. ఆయిల్ ట్యాంకర్ ఢీకొట్టిన ఘటనలో 20 మందికి గాయాలయ్యాయి.
![accident: ఆటోను ఢీ కొన్న ఆయిల్ ట్యాంకర్..20 మంది కూలీలకు గాయాలు road accident in baptistpalem in prakasham district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-14311541-746-14311541-1643424434375.jpg)
road accident in baptistpalem in prakasham district