ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వలస కూలీలకు చినజీయర్ స్వామి అనుచరుల సహాయం - ప్రకాశంలో వలసకూలీలకు ఆహారం పంపిణీ

లాక్​డౌన్ కారణంగా కాలినడకన తమ స్వగ్రామాలకు వెళ్తున్న వలసకూలీలకు... ఆధ్యాత్మిక గురువు చిన జీయర్ స్వామి అనుచరులు అండగా నిలిచారు. యుద్దనపూడిలోని వికాస తరంగిణి సంస్థ ఆధ్వర్యంలో సహాయాన్ని అందించారు.

representatives of chinajeeyar swamy distributes food to migrants in prakasam
స్వస్థలాలకు వెళ్తున్న వలసకూలీలకు చినజీయర్ స్వామి ప్రతినిధుల సహాయం

By

Published : May 18, 2020, 4:16 PM IST

లాక్ డౌన్ కారణంగా కాలినడకన స్వస్థలాలకు వెళుతున్న వలస కూలీలకు... ప్రకాశం జిల్లా యద్దనపూడిలోని వికాస తరంగిణి ప్రతినిధులు ఆపన్నహస్తం అందించారు.

యద్దనపూడికి చెందిన చిన్నజీయర్ స్వామి అనుచరులు... 16వ నెంబరు జాతీయ రహదారిపై వెళుతున్న వలస కూలీలకు రోజుకు 500 మందికి అన్న ప్రసాదాలు పంచి పెడుతున్నారు. లాక్ డౌన్ ముగిసేవరకు ప్రతిరోజు తమ సొంత నిధులతో అన్నార్తులకు సహాయం చేస్తామని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details