ఆంధ్రప్రదేశ్

andhra pradesh

గిద్దలూరులో ఎర్రచందనం దుంగలు పట్టివేత

ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం సంజీవరాయపేట ప్రాంతంలో అక్రమంగా తరలిస్తోన్న ఎర్రచందనాన్ని అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు.

By

Published : Oct 27, 2019, 6:08 PM IST

Published : Oct 27, 2019, 6:08 PM IST

గిద్దలూరులో ఎర్రచందనం పట్టివేత

ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్న అధికారులు

ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలంలోని సంజీవరాయని పేటలో అక్రమంగా తరలిస్తోన్న 14 ఎర్రచందనం దుంగలను అటవీ శాఖ అధికారులు పట్టుకున్నారు. తమకు వచ్చిన సమాచారం మేరకు సోదాలు చేయగా ఓ వాహనంలోని ఎర్రచందనం దుంగలను గుర్తించారు. వాహనాన్ని, దుంగలను స్వాధీనం చేసుకున్న అధికారులు స్మగ్లర్ల కోసం గాలింపు చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details