ప్రకాశం జిల్లా పర్చూరు మండలం నూతలపాడులో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని గ్రామస్థులు, వాలంటీర్ల పట్టుకున్నారు. నూతలపాడులోని ఒక ఇంటి నుంచి రేషన్ బియ్యం అక్రమంగా వాహనంలో తరలిస్తున్నారనే సమాచారంతో అప్రమత్తమయ్యారు. వాలంటీర్లు ఆ ఇంటికి వెళ్లారు. అధిక సంఖ్యలో నిల్వచేసిన రేషన్ బియ్యం గుర్తించారు. వాటిని తరలించటానికి ఒక పాలవ్యాను సిద్ధంగా ఉందన్నారు. ఆ ఇంటికి తాళంవేసి అధికారులకు సమాచారం ఇచ్చారు.
చౌక బియ్యాన్ని అక్రమంగా నిలువ చేసిన ఇంటికి.. వాలంటీర్ల తాళం - prakasam dst ratio rice news
అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని ప్రకాశం జిల్లా పర్చూరు మండలం నూతలపాడులో వాలంటీర్లు, గ్రామస్థులు పట్టుకున్నారు. రేషన్ బియ్యం నిలువ చేసిన ఇంటికి తాళం వేసి అధికారులకు సమాచారం ఇచ్చారు.
![చౌక బియ్యాన్ని అక్రమంగా నిలువ చేసిన ఇంటికి.. వాలంటీర్ల తాళం ration rice storage founded in prakasam dst by ward volunteers](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7513196-41-7513196-1591516970982.jpg)
ration rice storage founded in prakasam dst by ward volunteers