ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం స్వాధీనం - latest news of prakasam dst

గుంటూరు జిల్లా బాపట్లకు తరలిస్తున్న రేషన్​ బియ్యాన్ని ప్రకాశం జిల్లాలో పోలీసులు పట్టుకున్నారు. 50 బస్తాల బియ్యాన్ని గుర్తించి ట్రాక్టర్​ను సీజ్ చేసి ఒకరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.

ration rice seized in prkasam dst illegal transport to  guntur dst from prakasam
ration rice seized in prkasam dst illegal transport to guntur dst from prakasam

By

Published : Aug 25, 2020, 8:42 PM IST

అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని ప్రకాశం జిల్లా ఈపురుపాలెం పోలీసులు పట్టుకున్నారు. చీరాల మండలం బోయినవారిపాలెం రహదారిలో గుంటూరు జిల్లా బాపట్ల వైపు వెళుతున్న ట్రాక్టరును ఈపురుపాలెం ఎస్ఐ సుధాకర్ తన సిబ్బందితో ఆపి తనిఖీచేశారు. ట్రాక్టరులో అక్రమంగా తరలిస్తున్న 50 బస్తాల రేషన్ బియ్యాన్ని గుర్తించారు. ట్రాక్టర్​ను పోలీస్ స్టేషన్​కు తరలించి ఒకరిని అదుఫులోకి తీసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details