ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రంజీ మ్యాచ్​లకు ముస్తాబైన ఒంగోలు క్రీడా మైదానం - ranji matches in ongole latest updates

ప్రకాశం జిల్లా ఒంగోలులోని శర్మ కళాశాల మైదానం​ రంజీ ట్రోఫీ మ్యాచ్​లకు ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ నెల 17న ఆంధ్ర క్రికెట్​ జట్టు దిల్లీతో తలపడే మ్యాచ్​కు మైదానాన్ని నిర్వాహకులు సిద్ధం చేశారు.

రంజీ మ్యాచ్​లకు ముస్తాబైన ఒంగోలు క్రీడా మైదానం
రంజీ మ్యాచ్​లకు ముస్తాబైన ఒంగోలు క్రీడా మైదానం

By

Published : Dec 14, 2019, 9:43 PM IST

రంజీ మ్యాచ్​లకు ముస్తాబైన ఒంగోలు క్రీడా మైదానం

దేశవాళీ క్రికెట్​లో ఎన్నో ప్రతిష్ఠాత్మక మ్యాచ్​లకు ఆతిథ్యం ఇచ్చిన ప్రకాశం జిల్లా ఒంగోలులోని శర్మ కళాశాల క్రీడా మైదానం ఈ ఏడాది మరిన్ని మ్యాచ్​లకు ఆతిథ్యం ఇవ్వనుంది. ఇక్కడ ఈ నెల 17 నుంచి 20 వరకు రంజీ మ్యాచ్​లు జరగనున్నాయి. తొలి మ్యాచ్​లో ఆంధ్ర క్రికెట్​ జట్టు దిల్లీతో తలపడనుంది. ఇప్పటికే ఆంధ్ర క్రికెట్ జట్టు మైదానానికి చేరుకుని ప్రాక్టీస్​ చేస్తున్నారు. ఈ మ్యాచ్ కోసం నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తి చేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details