ఆంధ్రప్రదేశ్

andhra pradesh

విధుల పట్ల నిర్లక్ష్యం: తహసీల్దార్​కు ఛార్జ్ మెమో

By

Published : Mar 1, 2020, 9:06 PM IST

విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించాడంటూ... యర్రగొండపాలెం తహసీల్దార్​ కె.నెహ్రూబాబుకు జిల్లా కలెక్టర్ భాస్కర్ ఛార్జ్ మెమో జారీ చేశారు.

prakasham-collector
విధుల పట్ల నిర్లక్ష్యం... యర్రగొండ తహసిల్దార్​కు ఛార్జ్ మెమో జారీ

విధుల పట్ల నిర్లక్ష్యం: తహసీల్దార్​కు ఛార్జ్ మెమో

విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన యర్రగొండపాలెం తహసీల్దార్ కె.నెహ్రూబాబుకు... జిల్లా కలెక్టర్ భాస్కర్ ఛార్జ్ మెమో జారీ చేశారు. స్థానిక పశు వైద్యశాల ఆవరణలో ఆర్టీసీ బస్టాండ్ ఏర్పాటు చేయాలని మంత్రి అదిమూలపు సురేశ్ ఆదేశించారు. ఆ స్థలానికి సంబంధించిన రికార్డులను సిద్ధం చేసి... ప్రతిపాదనలు పంపాలని కలెక్టర్ గత నెల 24న తహసీల్దార్ నెహ్రూబాబును ఆదేశించారు. స్పందించని కారణంగా ఛార్జ్ మెమో జారీ చేసినట్లు మార్కాపురం ఆర్డీవో శేషిరెడ్డి తెలిపారు.

ఇవీ చూడండి-మూడో తరగతి బాలికపై అత్యాచారయత్నం

ABOUT THE AUTHOR

...view details