ఒంగోలు రిమ్స్కు ప్రమాద బాధితుల మృతదేహాలు
ఒంగోలు రిమ్స్కు మృతదేహాలు తరలింపు - ప్రకాశం జిల్లా రాపర్ల ప్రమాదం న్యూస్
ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం రాపర్ల సమీపంలో జరిగిన ఘోర ప్రమాదంలో 9 మంది మృతి చెందారు. ప్రమాద మృతదేహాలను ఒంగోలు రిమ్స్కు తరలించారు. ఎంపీ సురేశ్, ఎమ్మెల్యే సుధాకర్ బాబు, జిల్లా కలెక్టర్ ఆసుపత్రికి చేరుకుని.. బాధిత కుటుంబాలను పరామర్శించారు.
![ఒంగోలు రిమ్స్కు మృతదేహాలు తరలింపు prakasham accident dead bodies in ongole rims](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7202000-354-7202000-1589477013489.jpg)
prakasham accident dead bodies in ongole rims