ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మల్లవరం వెంకటేశ్వర స్వామి దేవాలయంలో చోరీ - stole Hundi of money at Mallavaram temple news

ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం మల్లవరం వెంకటేశ్వర స్వామి దేవాలయంలో... దుండగులు చోరీ చేశారు.

Prakasam District Maddipadu Mandalam  stole  Hundi of money  at Mallavaram temple
ఆధారాలు సేకరిస్తున్న పోలీసులు

By

Published : Jan 2, 2020, 9:42 AM IST

మల్లవరంలో హుండీలోని కానుకలు మాయం

ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం మల్లవరం వెంకటేశ్వర స్వామి దేవాలయంలో హుండీలోని కానుకలు చోరీ అయ్యాయి. హుండీలో సుమారు రూ. 40 వేల వరకు నగదు ఉండొచ్చని ఆలయ సిబ్బంది అంచనా వేశారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలంలో వేలిముద్రలు సేకరించారు. దర్యాప్తు చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details