ఆంధ్రప్రదేశ్

andhra pradesh

విద్యుత్‌ సరఫరాకు అంతరాయం.. ఇబ్బందుల్లో 15 గ్రామాల ప్రజలు

By

Published : Aug 26, 2021, 1:08 PM IST

ప్రకాశం జిల్లా చినగంజాం మండలం సోపిరాల వద్ద విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఈ కారణంగా నిన్నటి నుంచి 15 గ్రామాల ప్రజలు తీవ్ర అవస్థలను ఎదుర్కొంటున్నారు.

విద్యుత్‌ సరఫరా
Power supply

ప్రకాశం జిల్లా చినగంజాం మండలం సోపిరాల వద్ద విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. రైల్వే గేట్ వద్ద పట్టాల కింద ఉన్న 33 కె.వి. విద్యుత్​ అండర్ కేబుల్ అంతరాయం ఏర్పడింది. ఈ కారణంగా 20 గంటల నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోవటంతో 15 గ్రామాల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ABOUT THE AUTHOR

...view details