ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పేకాట స్థావరంపై దాడి.. ఆరుగురు అరెస్ట్ - prakasam district latest news

మద్దిపాడు మండలంలో పేకాట స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. పేకాట ఆడుతున్న ఆరుగురిని అరెస్ట్ చేసి, రూ.71,500 నగదు స్వాధీనం చేసుకున్నారు.

police raided a poker
పేకాట స్థావరంపై దాడి

By

Published : Dec 8, 2020, 10:39 PM IST

ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం గ్రోత్ సెంటర్​లో పోలీసులు ఆరుగురు పేకాటరాయుళ్లను అరెస్టు చేశారు. వారి నుంచి రూ.71,500 నగదును స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేశామని.. కోర్టులో హాజరుపరుస్తామని పోలీసులు తెలిపారు. పేకాట ఆడినా, నిర్వహించినా.. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details