ప్రజల్లో ధైర్యం పెంచేందుకు.. పోలీసుల కవాతు - prakasham district newsupdates
చీరాలలో ప్రజల్లో విశ్వాసం రావటానికి...పట్టణంలో కవాతు నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. సామాన్య ప్రజానీకానికి, శాంతి భద్రతలకు ఎవరూ విఘాతం కలిగించిన కఠినమైన చర్యలు తీసుకుంటామన్నారు.
ప్రజల్లో విశ్వాసం రావటానికి పోలీసుల కవాతు
ప్రకాశం జిల్లా చీరాలలో పోలీసులు కవాతు నిర్వహించారు. సామాన్య ప్రజానీకానికి, శాంతి భద్రతలకు ఎవరూ విఘాతం కలిగించిన కఠినమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఇటీవల జరిగిన సంఘటనలు తిరిగి పునరావృతం కాకుండా ఉండేందుకు ప్రజలలో విశ్వాసం రావటానికి...పట్టణంలో కవాతు నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు.