ప్రకాశం జిల్లా అద్దంకి పట్టణ సమీపంలోని గరటయ్యకాలనీలో నాటుసారా తయారీ స్థావరాలపై ఎక్సైజ్, పోలీస్ అధికారులు దాడులు చేపట్టారు. సుమారు 50 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. తయారు చేస్తున్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి తయారీకి ఉపయోగించే పరికరాలను స్వాధీనం చేసుకున్నారు.
నాటుసారా స్థావరాలపై అధికారుల దాడులు - prakasam dst corona news
ప్రకాశం జిల్లా అద్దంకి సమీపంలో నాటుసారా స్థావరాలపై ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. సుమారు 50 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు.
![నాటుసారా స్థావరాలపై అధికారుల దాడులు olice attack on liquor making centers in prakasam dst adanki](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6978928-3-6978928-1588085061283.jpg)
నాటుసారా స్థావరాలపై అధికారుల దాడి