ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పిచ్చి కుక్క దాడిలో పది మందికి గాయాలు - చెన్నారెడ్డి పల్లి

పిచ్చి కుక్క దాడిలో పది మందికి గాయాలయిన ఘటన ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం చెన్నారెడ్డి పల్లిలో జరిగింది.

పిచ్చి కుక్క దాడిలో పది మందికి గాయాలు

By

Published : May 12, 2019, 1:38 PM IST

ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం చెన్నారెడ్డి పల్లిలో పిచ్చి కుక్క స్వైర విహారం చేసింది. ఈ దాడిలో పది మంది గాయపడ్డారు. ఉదయాన్నే నిద్ర లేచి పనులకు వెళ్తున్న సమయంలో వీధికి ఒక్కరు చొప్పున కుక్క దాడి చేసి...గాయపరచింది. వారందరికీ మార్కాపురం ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స అందించారు.

పిచ్చి కుక్క దాడిలో పది మందికి గాయాలు

ABOUT THE AUTHOR

...view details