ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'1500 కోట్లు' ఆరోపణలు అబద్దమని ప్రమాణం చేయగలరా..? - janasena

నోట్ల కట్టలతో ప్రతి ఒక్కరిని కొనేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారు. వైకాపా ఫ్యాన్​కు ఇంజిన్ భాజపా, పవర్ తెరాస...కేంద్రం స్విచ్ ఆన్ చేస్తేనే ఆంధ్రాలో ఫ్యాన్ తిరుగుతుంది. -పవన్ కల్యాణ్, జనసేన అధ్యక్షుడు

జనసేనాని పవన్ కల్యాణ్

By

Published : Mar 28, 2019, 8:37 AM IST

జనసేనాని పవన్ కల్యాణ్
ప్రతిఒక్కరిని నోట్ల కట్టలతో కొనేందుకు జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆరోపించారు. ప్రకాశం జిల్లా అద్దంకిలో ఎన్నికల ప్రచార సభ నిర్వహించారు. తనను సీఎం చేసేందుకు 1500కోట్ల రూపాయలు కాంగ్రెస్ పార్టీకి ఇవ్వజూపారని జమ్ముకశ్మీరు మాజీముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా అల్లా సాక్షిగా తెలిపారు... మరి దేవుని సాక్షిగా నువ్వు అవన్నీ అబద్దాలనిచెప్పగలవా జగన్మోహన్ రెడ్డి అని ప్రశ్నించారు. తాను నటుణ్ని.. కానీ జగన్​లా రాజకీయ నటుడిని మాత్రం కాదన్నారు.

ఇవీ చూడండి.

ABOUT THE AUTHOR

...view details