ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

2 లారీలు ఢీ...ఒకరు మృతి - undefined

గిద్దలూరు మండలం నల్లమల అటవీ ప్రాంతంలో 2 లారీలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో డ్రైవర్ మృతి చెందారు.

2 లారీలు ఢీ...ఒకరు మృతి

By

Published : Jul 24, 2019, 8:46 AM IST

ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం దిగువమెట్ట సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలో రోడ్డు ప్రమాదం జరిగింది. గిద్దలూరు నుంచి శెనగల లోడుతో గుత్తి వెళ్తున్న లారీ... నంద్యాల నుంచి చిలకలూరిపేటకి మరో లారీ ఢీకొన్నాయి. ఈ ఘటనలో శనగలతో వెళ్తు్న లారీ లోయలో పడిపోయింది. ఈ ఘటనలో లారీ క్యాబిన్​లో చిక్కుకుని డ్రైవర్ మృతి చెందగా...మరో నలుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను సమీప ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

2 లారీలు ఢీ...ఒకరు మృతి
ఇదీ చదవండి:చీరాలలో యువకుడిపై హత్యాయత్నం

ABOUT THE AUTHOR

...view details