ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'అవుట్​సోర్సింగ్​ కార్మికులను పర్మినెంట్​ చేయాలి' - ఈటీవీ భారత్​ తాజా వార్తలు

ప్రకాశం జిల్లా అద్దంకి పట్టణంలోని నగర పంచాయతీ కార్యాలయం వద్ద పారిశుద్ధ్య కార్మికులు ధర్నా చేపట్టారు. అవుట్​సోర్సింగ్​ కార్మికులను పర్మినెంట్​ చేయాలని, గత వేతన బకాయిలు వెంటనే చెల్లించాలని నినాదాలు చేశారు.

municipal employees protest at prakasam
'అవుట్​సోర్సింగ్​ కార్మికులను పర్మినెంట్​ చేయాలి'

By

Published : Jun 23, 2020, 5:11 PM IST

ప్రకాశం జిల్లా అద్దంకి పట్టణంలోని నగర పంచాయతీ కార్యాలయం వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులు ధర్నా చేపట్టారు. అవుట్ సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలని, వేతన బకాయిలు వెంటనే చెల్లించాలని, నినాదాలు చేశారు. తమను సచివాలయాలకు కేటాయించడం తగదని నిరసన తెలిపారు. సీఐటీయూ నాయకులు, సీహెచ్​ గంగయ్య, పారిశుద్ధ్య కార్మికులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details