ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రెడ్​జోన్​లో పర్యటించిన ఎమ్మెల్యే ముస్తఫా - guntur district

గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా... రెడ్ జోన్లో పర్యటించారు. స్థానికుల సమస్యసు అడిగి తెలుసుకున్నారు. రెడ్ జోన్ పేరుతో కఠిన ఆంక్షలు విధించారని వారు ఆందోళన వ్యక్తం చేశారు. వీరికి అన్నిసదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు.

guntur district
రెడ్ జోన్ లో పర్యటించిన ఎమ్మెల్యే

By

Published : Apr 30, 2020, 6:41 PM IST

గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా రెడ్ జోన్ గా ప్రకటించిన ఆనంద్ పేట, సంగడిగుంట ప్రాంతాల్లో పర్యటించారు. స్థానికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రెడ్ జోన్ పేరుతో కఠిన ఆంక్షలు విధించారని.. కనీసం మందులు కూడా అందుబాటులో లేవని, నిత్యావసర వస్తువులు కొన్ని ఇళ్లకు అందటంలేదని స్థానికులు ఆవేదన వ్యక్తంచేశారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే ముస్తఫా... కొద్దిపాటి ఆంక్షలు తొలగించాలని అధికారులకు సూచించారు. రెడ్ జోన్ ప్రాంతంలో ఉన్న ప్రజలకు అన్ని సదుపాయాలు కల్పించాలని అధికారులకు సూచించారు.

ABOUT THE AUTHOR

...view details