ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరెంటు తీగలు తగిలి మిర్చి దగ్ధం

ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం కందళ్లపల్లికి చెందిన రవి, గురునాధం అనే ఇద్దరు రైతులు మిర్చి అమ్మేందుకు లారీలో గుంటూరు వెళుతున్నారు. మార్కాపురం మండలం గజ్జలకొండ వద్దకు రాగానే పైన ఉన్న కరెంటు తీగలు తగిలి మంటలు చెలరేగి లారీలో ఉన్న మిరపకాయలు కాలిపోయాయి. వీటి విలువ సుమారు 15లక్షల రూపాయలు ఉంటుందని రైతులు తెలిపారు. కష్టపడి పండించిన సరుకు కళ్లెదుటే కాలిపోవడం వల్ల రైతులు లబోదిబోమంటున్నారు.

By

Published : Mar 17, 2020, 11:48 PM IST

Mirchi burned by hit current wires
కరెంటు తీగలు తగిలి కాలిపోయిన మిర్చి

.

కరెంటు తీగలు తగిలి కాలిపోయిన మిర్చి

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details