ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

"గత ప్రభుత్వం శ్మశానాలకు పార్టీ రంగులు వేసుకుంది" - మంత్రి ఆదిములపు సురేష్​ తాజా వార్తలు

ఆటో డ్రైవర్లకు వాహన మిత్ర పథకం ద్వారా రెండో విడత నగదు పంపిణీ చేసిన ఘనత తమ ప్రభుత్వానిదేనని మంత్రి బాలినేని శ్రీనివాస్​రెడ్డి అన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో నిర్వహించిన వాహనమిత్ర కార్యక్రమంలో మంత్రి ఆదిమలపు సురేశ్​తో కలిసి మంత్రి బాలినేని పాల్గొన్నారు.

minister balineni srinivas reddy
వాహనమిత్ర రెండో విడత నగదు పంపిణీలో మంత్రులు

By

Published : Jun 4, 2020, 10:12 PM IST


కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన ఆటో డ్రైవర్లకు వాహన మిత్ర పథకం ద్వారా రెండో విడత నగదు పంపిణీ చేసిన ఘనత తమ ప్రభుత్వానిదేనని మంత్రి బాలినేని శ్రీనివాస్​రెడ్డి అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం పథకాలు అమలు చేసేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో వాహనమిత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యాశాఖ మంత్రి ఆదిములపు సురేశ్​‌తో కలిసి పాల్గొన్న బాలినేని.. గత ప్రభుత్వం శ్మశానాలకు కూడా పార్టీ రంగులు వేసుకుందని విమర్శించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details