ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మార్కాపురంలో వివాహిత అనుమానాస్పద మృతి

ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని శివాజీ నగర్ ఐదో లైన్​లో ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. కంభం మండలం లింగోజిపల్లి గ్రామానికి చెందిన షేక్ రసూల్​కు.. ఒంగోలుకు చెందిన ఆరిఫాతో ఏడు నెలల క్రితం వివాహమైంది. అయితే పెళ్లైన దగ్గర నుంచి భార్యాభర్తల మధ్య మనస్పర్థలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో భర్తే ఆమెను హత్య చేసి ఉంటాడని బంధువులు అనుమానిస్తున్నారు. దీనిపై పోలీసులు భర్తను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

By

Published : Jan 25, 2020, 8:59 AM IST

Married women suspicious death in Markapuram
మార్కాపురంలో వివాహిత అనుమానాస్పద మృతి

వివాహిత అనుమానాస్పద మృతి.. భర్తపై అనుమానాలు

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details