ఇస్త్రీ చేశారు.. దోశలేశారు.. టీ కాచారు! - markapuram lo tdp pracharam
ప్రకాశం జిల్లాలో తెదేపా ఎన్నికల ప్రచారం కొనసాగుతోంది. పట్టణంలోని సత్యనారాయణ స్వామి గుడి వీధి, కాలేజీ రోడ్డు వీధుల్లో ప్రజలను కలిశారు. దోశలు వేసి.. టీ కాచి ప్రజలను ఓట్లు అభ్యర్థించారు.
ప్రకాశం జిల్లాలో తెదేపా వినూత్న రీతిలో ప్రచారం
TAGGED:
markapuram lo tdp pracharam