ఆంధ్రప్రదేశ్

andhra pradesh

గిద్దలూరులో పటిష్టంగా లాక్​డౌన్ అమలు

కరోనా కట్టడిలో భాగంగా ప్రకాశం జిల్లా గిద్దలూరులో అధికారులు లాక్​డౌన్​ను పకడ్భందీగా నిర్వహిస్తున్నారు. అనవసరంగా రోడ్లపై తిరుగుతున్న వాహనాలను సీజ్ చేసి కేసులు నమోదు చేస్తున్నారు.

By

Published : Apr 18, 2020, 2:01 PM IST

Published : Apr 18, 2020, 2:01 PM IST

lockdown is strictly followed at giddaluru in prakasam district
గిద్దలూరులో పటిష్టంగా లాక్​డౌన్ అమలు

కరోనా వైరస్ నివారణలో భాగంగా ప్రకాశం జిల్లా గిద్దలూరులో లాక్​డౌన్​ను అధికారులు పటిష్టంగా అమలు చేస్తున్నారు. ఉదయం 9 గంటల తరువాత రోడ్లపైకి వస్తున్న వాహనాలను పోలీసులు సీజ్ చేసి కేసులు నమోదు చేస్తున్నారు. పట్టణంలోని పలు వీధులను నిర్బంధించి రాకపోకలను నిలిపివేశారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details