ప్రకాశం జిల్లా చీరాల మండలం ఓడరేవులోని శ్రీరామ హంస సహ్యాద్రి ఆశ్రమములో బాపట్ల ఎమ్మెల్యే, ఉపసభాపతి కోన రఘుపతి చేతుల మీదగా యజ్ఞశాలకు భూమి పూజ చేశారు. శంకుస్థాపన అనంతరం గాయత్రీ యజ్ఞం నిర్వహించారు. ఆశ్రమ నిర్వహకులు సుమంగలి ఆధ్వర్యంలో కార్యక్రమం లాక్ డౌన్ నిబంధనలు అనుసరించి జరిగింది.
యజ్ఞశాలకు ఉపసభాపతి కోన రఘుపతి శంకుస్థాపన - Bapatla MLA, Deputy Speaker Kona Raghupathi
ప్రకాశం జిల్లాలోని శ్రీరామ హంస సహ్యాద్రి ఆశ్రమంలో యజ్ఞశాలకు భూమి పూజ నిర్వహించారు. యజ్ఞశాలకు బాపట్ల ఎమ్మెల్యే, ఉపసభాపతి కోన రఘుపతి శంకుస్థాపన చేశారు.
![యజ్ఞశాలకు ఉపసభాపతి కోన రఘుపతి శంకుస్థాపన praksam district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8221769-325-8221769-1596031605618.jpg)
యజ్ఞశాలకు శంకుస్థాపన చేసిన కోన రఘుపతి