ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అక్రమ బియ్యాన్ని పట్టుకున్న పోలీసులు

ప్రకాశం జిల్లా కంభం పట్టణంలో రావిపాడుకు వెళ్ళేదారిలో అక్రమంగా నిల్వ ఉంచిన 24 బస్తాల రేషన్ బియ్యాన్ని పోలీసులు, అధికారులు పట్టుకున్నారు. పట్టుకున్న బియ్యాన్ని స్థానిక పోలీస్ స్టేషన్​కు తరలించారు.

By

Published : Aug 10, 2019, 9:54 PM IST

అక్రమ బియ్యాన్ని పట్టుకున్న పోలీసులు

అక్రమ బియ్యాన్ని పట్టుకున్న పోలీసులు

ప్రకాశం జిల్లా కంభం పట్టణంలోని రావిపాడుకు వెళ్ళేదారిలో అక్రమంగా నిల్వ ఉంచిన బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. బియ్యం నిల్వ ఉంచారనే సమాచారం అందగానే.. అక్కడకు చేరుకున్న పోలీసులుతనిఖీలు నిర్వహించి.. 24 బస్తాల అక్రమ రేషన్ ​ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details