ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jan 3, 2020, 10:08 AM IST

ETV Bharat / state

అకాల వర్షానికి తీవ్రంగా నష్టపోయిన అన్నదాతలు

అకాల వర్షం ప్రకాశం జిల్లా ఒంగోలు రైతులుకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. వందలాది ఎకరాల్లో పంట నీట మునగటం వల్ల అన్నదాతలు ఆందోళనకు గురయ్యారు. చేతికందిన పంట పొలంలోనే పాడైందని ఆవేదన వ్యక్తం చేశారు. వరి, వేరుశనగ, మినుము, జూట్​ పంటలు వర్షానికి దెబ్బతిన్నాయి.

heavy sudden rain in prakasam dst
వర్షానికి నీటమునిగిన పంట

వర్షానికి నీటమునిగిన పంట

ఇదీ చూడండి

ABOUT THE AUTHOR

...view details