ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కనిగిరిలో పేదలకు అండగా.. దాతలు నిలవగా.. - latest news of lockown in prakasam dst

లాక్ డౌన్ తో ఇబ్బంది పడుతున్న పేదలను ఆదుకొనేందుకు పలువురు దాతలు తమ వంతు సహాయంగా ముందుకు వస్తున్నారు. ప్రకాశం జిల్లా కనిగిరి, పెదచెర్లోపల్లి మండలాల్లో గురు స్వాత్వరామా యోగా కేంద్రం నిర్వాహకులు నిత్యావసరాలు పంపిణీ చేశారు.

vgrossaries distibution in prakasam dst kangiri
grossaries distibution in prakasam dst kangiri

By

Published : May 4, 2020, 6:43 PM IST

ప్రకాశం జిల్లా కనిగిరిలో స్వాత్వరామా యోగా కేంద్రం ఆధ్వర్యంలో వైద్యులు, యోగా సభ్యుల సహకారంతో పేదలకు సరకులు అందించారు. కనిగిరి, పెదచెర్లోపల్లి మండలాల్లో నిత్యావసర సరుకులు, కూరగాయలను పంపిణీ చేశారు.

ముఖ్యంగా.. పెదచెర్లోపల్లి మండలంలో ప్రధానోపాధ్యాయుడుగా విధులు నిర్వహిస్తున్న స్వర్ణ రమణయ్య వారి సతీమని అరుణ ఒక నెల వేతనం రూ.52,000/-లను పేదప్రజలకు నిత్యావసర పంపిణి కార్యక్రమానికి ఉపయోగించారు.

ABOUT THE AUTHOR

...view details