ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Feb 6, 2020, 1:37 PM IST

ETV Bharat / state

కుక్కల దాడిలో 36 గొర్రె పిల్లలు మృతి

ప్రకాశం జిల్లా కంభం మండలం జంగంగుంట్లలో కుక్కల దాడిలో 36 గొర్రె పిల్లలు మృతి చెందాయి. వీటి విలువ సుమారు లక్ష రూపాయలు ఉంటుందని రైతు తెలిపాడు. గొర్రెల పోషణపై ఆధారపడి ఉన్న తమ కుటుంబం ఇప్పుడు రోడ్డున పడిందని వాపోయారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరాడు.

goats died in dogs assault in jangamguntla
కుక్కల దాడిలో గొర్రె పిల్లలు మృతి

కుక్కల దాడిలో గొర్రె పిల్లలు మృతి

ఇదీ చదవండి:

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details