ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు మున్సిపాలిటీ పాలకమండలికి వీడ్కోలు సభ నిర్వహించారు. ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే అన్నా రాంబాబు పాల్గొని... సభ్యులకు సన్మానం చేశారు. మున్సిపాలిటీ అభివృద్ధికి తన వంతు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని... రాజకీయాలకతీతంగా అందరితో సఖ్యతగా మెలిగి ఉంటానని రాంబాబు తెలిపారు.
గిద్దలూరు మున్సిపాలిటీ పాలకమండలికి వీడ్కోలు - Giddalur Municipality Governing Council Farewell House
గిద్దలూరు మున్సిపాలిటీ పాలకమండలి వీడ్కోలు సభ ప్రకాశం జిల్లాలో ఘనంగా జరిగింది. ఈ కార్యాక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే అన్నా రాంబాబు హాజరయ్యారు.
![గిద్దలూరు మున్సిపాలిటీ పాలకమండలికి వీడ్కోలు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3774270-87-3774270-1562508878310.jpg)
గిద్దలూరు మున్సిపాలిటీ పాలకమండలి వీడ్కోలు సభ
గిద్దలూరు మున్సిపాలిటీ పాలకమండలి వీడ్కోలు సభ
ఇవీ చదవండి...తెలుగు రాష్ట్రాల్లో భాజపా ప్రకంపనలు: కిషన్ రెడ్డి