ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'అప్పుడే అందరికీ ప్రభుత్వ ఫలాలు అందుతాయి' - ప్రకాశం జిల్లాలో నూతన సచివాలయ భవన శంకుస్థాపన

అద్దంకి మండలం మనికేశ్వరం గ్రామంలో నూతన గ్రామసచివాలయ భవన నిర్మాణానికి... మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం సంతమాగులూరు మండలం ఏల్చూరు గ్రామంలో విద్యుత్ ఉపకేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. ప్రతీ వాలంటీర్ తమ విధులను సక్రమంగా నిర్వర్తించాలని సూచించారు. అప్పుడే అందరికీ ప్రభుత్వ ఫలాలు అందుతాయని మంత్రి పేర్కొన్నారు.

Foundation stone for the new Secretariat building in manikeshwaram in prakasham district by State Electricity Minister Balineni Srinivasa Reddy
ప్రకాశం జిల్లాలో నూతన సచివాలయ భవన శంకుస్థాపన

By

Published : Jan 2, 2020, 8:12 PM IST

'అప్పుడే అందరికీ ప్రభుత్వ ఫలాలు అందుతాయి'

ఇదీ చదవండి:

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details