ప్రకాశం జిల్లాలో...
లాక్డౌన్ సమయంలో దివ్యాంగులు పడుతున్న ఇబ్బందులను గమనించిన ఇండియన్ రెడ్క్రాస్ ప్రతినిధులు వారికి ఆపన్నహస్తం అందించారు. ప్రకాశం జిల్లా చీరాల, కొత్తపేటలో దివ్యాంగులకు బియ్యం, నిత్యావసర సరకులు అందించారు. భౌతికదూరం పాటిస్తూ సరకులు పంపిణీ చేశారు.