ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 3, 2020, 7:39 PM IST

ETV Bharat / state

భాగ్యనగర్ యూత్ అన్నదానం

లాక్ డౌన్ కారణంగా ఇబ్బందిపడుతున్న 200 మంది నిరుపేదలకు ప్రకాశం జిల్లా అద్దంకిలో భాగ్యనగర్ యూత్ సభ్యులు అన్నదానం చేశారు.

ఆహారం పంపిణీ చేసిన భాగ్యనగర్ యూత్
ఆహారం పంపిణీ చేసిన భాగ్యనగర్ యూత్

ప్రకాశం జిల్లా అద్దంకిలో నిరుపేదలకు భాగ్యనగర్ యూత్ బృందం అన్నదానం చేసింది. ముఖ్య అతిథఇగా అద్దంకి సర్కిల్ ఇన్​స్పెక్టర్ అశోక్ వర్ధన్, సబ్ ఇన్​స్పెక్టర్ మహేష్ పాల్గొన్నారు.

పేదలకు ఆహారాన్ని అందించారు. ఆపద సమయంలో యువత ముందుకు వచ్చి ఇలాంటి సేవలు చేయడం అభినందనీయమని సీఐ అశోక్ వర్ధన్ ప్రశంసించారు.

ABOUT THE AUTHOR

...view details