ప్రకాశం జిల్లా అద్దంకిలో దర్శి డీఎస్పీ ప్రకాష్ రావు.. ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అద్దంకి పట్టణంలో మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా... జరిగేందుకు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా.. ఎదుర్కోవాలని ఈ మేరకు పోలీసు సిబ్బందికి సూచనలిచ్చారు.
ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు సహకరించాలి: దర్శి డీఎస్పీ - flag march at addanki news
మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు.. ప్రజలంతా సహకరించాలని ప్రకాశం జిల్లా దర్శి డీఎస్పీ కోరారు. ఈ మేరకు పట్టణంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు.
![ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు సహకరించాలి: దర్శి డీఎస్పీ election march](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10929930-954-10929930-1615267689186.jpg)
ఫ్లాగ్ మార్చ్