ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నాటుసారా తయారీ కేంద్రాలపై ఎక్సైజ్​ అధికారులు దాడులు - excise officers attack on illegal liquor centers

ప్రకాశం జిల్లా గోగినేనివారిపాలెంలో నాటుసారా తయారీ కేంద్రాలపై ఎక్సైజ్​ అధికారులు దాడులు చేశారు. అక్రమంగా లిక్కర్​ తయారు చేస్తోన్న ఒకరిని అరెస్టు చేశారు. మరో ఇద్దరు నిందితులు పరారయ్యారు.

నాటుసారా తయారీ కేంద్రాలపై ఎక్సైజ్​ అధికారులు దాడులు

By

Published : Oct 29, 2019, 11:45 AM IST

నాటుసారా అక్రమ నిల్వలపై ఉక్కుపాదం మోపిన ఎక్సైజ్​ అధికారులు

ప్రకాశం జిల్లా మర్రిపూడి మండలం గోగినేనివారిపాలెంలో ఎక్సైజ్​ అధికారులు... నాటుసారా తయారీ కేంద్రాలపై ఉక్కుపాదం మోపారు. దాదాపు 4,300 లీటర్ల బెల్లం ఊట, 190 లీటర్ల నాటుసారాను ధ్వంసం చేశారు. అక్రమంగా లిక్కర్​ తయారు చేస్తోన్న ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు పరారయ్యారు. రాష్ట్ర ఎన్​ఫోర్స్​మెంట్​ అధికారి శ్రీనివాస్​ ఆధ్వర్యంలో ఎక్సైజ్​ సిబ్బంది ఈ దాడులు నిర్వహించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details