ప్రకాశం జిల్లా మర్రిపూడి మండలం గోగినేనివారిపాలెంలో ఎక్సైజ్ అధికారులు... నాటుసారా తయారీ కేంద్రాలపై ఉక్కుపాదం మోపారు. దాదాపు 4,300 లీటర్ల బెల్లం ఊట, 190 లీటర్ల నాటుసారాను ధ్వంసం చేశారు. అక్రమంగా లిక్కర్ తయారు చేస్తోన్న ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు పరారయ్యారు. రాష్ట్ర ఎన్ఫోర్స్మెంట్ అధికారి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎక్సైజ్ సిబ్బంది ఈ దాడులు నిర్వహించారు.
నాటుసారా తయారీ కేంద్రాలపై ఎక్సైజ్ అధికారులు దాడులు - excise officers attack on illegal liquor centers
ప్రకాశం జిల్లా గోగినేనివారిపాలెంలో నాటుసారా తయారీ కేంద్రాలపై ఎక్సైజ్ అధికారులు దాడులు చేశారు. అక్రమంగా లిక్కర్ తయారు చేస్తోన్న ఒకరిని అరెస్టు చేశారు. మరో ఇద్దరు నిందితులు పరారయ్యారు.

నాటుసారా తయారీ కేంద్రాలపై ఎక్సైజ్ అధికారులు దాడులు
నాటుసారా అక్రమ నిల్వలపై ఉక్కుపాదం మోపిన ఎక్సైజ్ అధికారులు
ఇదీ చూడండి: