ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఉత్కంఠగా సాగుతున్న 'ఈనాడు' స్పోర్ట్స్ లీగ్ - eenadu sports league 2019 in chirala news

ప్రకాశం జిల్లాలో 'ఈనాడు' స్పోర్ట్స్ లీగ్ క్రికెట్ పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి.

eenadu cricket league
ఉత్కంఠగా ఈనాడు స్పోర్ట్స్ లీగ్

By

Published : Dec 24, 2019, 6:12 PM IST

ఉత్కంఠగా సాగుతున్న 'ఈనాడు' స్పోర్ట్స్ లీగ్

'ఈనాడు' స్పోర్ట్స్ లీగ్-2019 క్రికెట్ పోటీలు ప్రకాశం జిల్లా చీరాలలో ఉత్సాహంగా సాగుతున్నాయి. సెయింట్ ఆన్స్ కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ వేదికగా పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. క్వార్టర్ ఫైనల్​కు చేరిన జట్లు నువ్వానేనా అన్నట్లు పోటీ పడుతున్నాయి. మెుదట జరిగిన పోటీలో పేస్ ఇంజినీరింగ్ కళాశాల గెలుపొందింది. మరో పోటీలో మలినేని లక్ష్మయ్య ఇంజినీరింగ్ కళాశాల జయకేతనం ఎగురవేసింది. ఉత్కంఠగా సాగిన పోటీలో సెయింట్ ఆన్స్ ఇంజినీరింగ్ కళాశాల అత్యధికంగా 42 పరుగుల తేడాతో గెలిచింది. ఈనెల 26న జరగనున్న సెమీ ఫైనల్స్​కు గెలుపొందిన జట్లు అర్హత సాధించాయి.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details